aipeup3 Vijayawada

Tuesday 25 October 2011

మహిళా తపాలా వుద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు -ఒంగోలు- 23-10-2011

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ - 
జి.డి.ఎస్ సంఘాల రాష్ట్ర సమన్వయ సమితి ఆధ్వర్యములో 
ఒంగోలు డివిజన్ , ఒంగోలు పట్టణం
శ్రీ బచ్చల బాలయ్యసంజీవమ్మ గార్ల కళ్యాణ మండపం నందు 
23-10-2011  పోస్టల్ వుద్యోగుల రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు నిర్వహించ బడినది 
ఎన్.ఎఫ్.పి.యిఉన్నత కార్యదర్శి కాఎం.కృష్ణన్ ముఖ్య అతిధిగా హాజరైనారు
గౌరవ అతిధిగా శ్రీ డి.ఎస్.వి.ఆర్.మూర్తి గారుడి.పి.ఎస్., విజయవాడ రీజియన్ హాజరైనారుమరియు కా.ధనలక్ష్మి (సర్కిల్ కన్వినర్ , వర్కింగ్ వుమెన్ కో ఆర్డి నేషన్ కమిటీ,హైదరాబాద్ ), శ్రీమతి.ఆర్.సుయజ్ (రీజనల్ జాయింట్ డైరెక్టర్వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ ,ఒంగోలు), 
శ్రీ ఎస్శివ ప్రసాద్సుపరిన్ టెన్ డెంట్ ఆర్ పోస్ట్ ఆఫిసేస్ఒంగోలు గార్లు 
ఆహ్వానితులుగా పాల్గొన్నారు
కాలక్ష్మీదేవిమహిళా సబ్ కమిటీ కన్వేనర్ (కన్ఫెదేరేషన్ తరపున ), 
కాపుష్పేశ్వరి దేవిమహిళా సబ్ కమిటీ సభ్యురాలు (ఎన్.ఎఫ్.పి.యి తరపున
కూడా పాల్గొన్నారు
కాఎస్.కే.హుమాయున్కా.పాండురంగరావు,కాకే.నారాయణ రావుకా.వై.నాగభూషణం -సర్కిల్ కార్యదర్శులు హాజరైనారు
 సదస్సునకు అన్ని రీజియన్ల నుండి బ్రాంచ్/డివిజన్ కార్య దర్శుల తో పాటుగా సుమారు600 మంది పైగాపాల్గొన్నారుసుమారు 300 మంది పైగా మహిళా ప్రతినిధులు హాజరైనారు
కాఎంకృష్ణన్ ఎన్.ఎఫ్.పి.యి పతాక ఆవిష్కరణ గావించగా , 
కాడిఎస్.విప్రసాద్ అధ్యక్షతన సదస్సు నిర్వహించ బడినది
11 మంది మహిళా ఉద్యోగులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయబడినది
 కమిటీ నందు (జి.డి.ఎస్ప్రతినిధి ) అధ్యక్షులుగా / చైర్మన్ గా (ఒంగోలు డివిజన్ నుండి), 
కాబిరమణమ్మ గారు ( నంద్యాల డివిజన్ నుండి), 
కాటివర లక్ష్మి గారు (సూర్యాపేట డివిజన్ నుండికమిటీ సభ్యులుగా ఎంపిక కాబడినారు
పోస్ట్ మాన్ - గ్రూప్.డి సంఘం నుండి - కా.సునీత (హైదరాబాద్ జి.పి.), 
కా..వి.అరుణ కుమారి (విశాఖ పట్టణంనుండి కమిటీ సభ్యులుగా ఎంపికైనారు.
గ్రూప్.సిసంఘం నుండి _ కా.మాధవి లత(హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్), కన్వీనర్ గా , 
కా.ఆర్ నిర్మల (అనంతపూర్ డివిజన్ నుండి) కా. అరుణ జ్యోతి (విశాఖ పట్టణం డివిజన్) సభ్యులుగా ఎంపికైనారు.
 సదస్సు నుద్దేశించి సుమారు 15 మంది పైగా మహిళా ఉద్యోగులు పలు సమస్యల పైప్రసంగించారు.
కావెంక టేశ్వర్లు (జి.డి.ఎస్అధ్యక్షులుఒంగోలు డివిజన్వందన సమర్పణతోసమావేశము ముగించ బడినది.
సదస్సు ఏర్పాట్లు ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించిన ఒంగోలు డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి తపాలాఉద్యోగులందరికీ పేరు పేరునా  విజయవాడ డివిజన్ 
ఎన్.ఎఫ్.పి.యి   సంఘముల  తరఫున  కృత జ్ఞాతాభివందనములు.

0 comments:

Post a Comment